దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు నమదయ్యాయి. 17,698 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 25 మంది మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసు యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.74 శాతం, మరణాు 1.22 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరక 1,93,13,41,918 వ్యాక్సిన్ డోసును పంపిణీ చేశామని వెల్లడిరచింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 85,00,77,409 నమూనాలను పరీక్షించామని, ఆదివారం ఒక్కరోజే 2,78,267 మందికి పరీక్షలు నిర్వహించామని ఐసీఎమ్మార్ తెలిపింది.