Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 32,937 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 32,937 కరోనా కేసులు నమోదయ్యాయి.తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,22,25,513కు చేరింది. ఇందులో 3,14,924 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 417 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. వైరస్‌ బారినపడి మొత్తం 4,31,342 మంది మృతిచెందారు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. టీకా డ్రైవ్‌లో భాగంగా 54.58కుపైగా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img