Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 35,178 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,178 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 37,169 మంది బాధితులు కోలుకున్నారు. కొవిడ్‌ బారినపడి మరో 440 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.14శాతం ఉన్నాయని పేర్కొంది.ప్రస్తుతం దేశంలో 3,67,415 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,22,85,857కు చేరాయి. ఇందులో మొత్తం 3,14,85,923 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 4,32,519కు మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img