Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

దేశంలో కొత్తగా 42,618 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 42,618 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా..మహమ్మారి బారినపడి 330 మంది మృతి చెందారు. కొత్తగా 36,385 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,45,907కు చేరింది.ఇందులో 3,21,00,001 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,05,681 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 4,40,225 మంది మృతిచెందారు. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58 లక్ష మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img