Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 42,982 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 42,982 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,18,12,114కి చేరింది. మరో 533 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ బారినపడి మొత్తం 4,26,290 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం 4,11,076 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 48,93,42,295 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img