దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా ఆరోగ్య శాఖ వెల్లడిరచిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1,63,342 మందికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా.. 89 మందికి పాజిటివ్గా తేలింది. మార్చి 27వ తేదీ 2020 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో కేసు నమోదుగా కాగా, మూడు రోజులుగా దగుతోంది. నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.00 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిరచారు. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.17 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసును పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.