Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది.బుధవారం 4,510 కేసులు నమోదవగా, నేడు 5,443 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,45,53,042కు చేరాయి. ఇందులో 4,39,78,271 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు వరకు 5,28,429 మంది మరణించగా, 46,342 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనాతో 26 మంది చనిపోగా, 5,291 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.61 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 217.11 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img