Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పాఠశాలల్లో అంగ్ల మాద్యమంపై..వెనక్కి తగ్గేదేలేదు : మంత్రి బొత్స

పాఠశాలల్లో అంగ్ల మాద్యమం ప్రభుత్వ విధానమని… దానికి కట్టుబడి ఉన్నామని.. వెనక్కి తగ్గబోమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సంఘాలు లేవనెత్తిన సమస్యలపై వారితో చర్చించినట్లు తెలిపారు. సానుకూల నిర్ణయం తీసుకుంటామని వారికి చెప్పానన్నారు. జీఓ 117లో ఉన్న అభ్యంతరాలపై సవరించిన ఉత్తర్వులు ఇస్తామన్నారు.ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాలపై సంతోషంగా ఉన్నాయనే అనుకుంటున్నామని బొత్స వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img