Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పైపైకి…

దేశంలో చమురు మార్కెటింగ్‌ కంపెనీలు మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగాయి. దీనితో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఢల్లీిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.106.54పై. గా, డీజిల్‌ ధర రూ.95.27కు ఎగబాకింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.112.44కి, డీజిల్‌ ధర రూ.103.26గా చేరింది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో పెట్రో మంటలు ఎక్కువగా ఉన్నాయి. లీటర్‌ పెట్రోల్‌ రేటు రూ.117.98గా ఉంది. ఇదే స్పీడ్‌ కొనసాగితే.. మరో రెండు వారాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.120, డీజిల్‌ ధర రూ.110 చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img