Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పొగమంచు ఎఫెక్ట్‌.. విమానాలు దారి మళ్లింపు

పొగమంచు ఎఫెక్ట్‌ శంషాబాద్‌ విమానాశ్రయం పై పడిరది. చలితీవ్రత కారణంగా పొగమంచు కమ్మేసింది. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి వచ్చిన పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ముంబయి చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చింది. ల్యాండిరగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తిరిగి చెన్నైకి మళ్లించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img