Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రజల పట్ల స్పందించే హృదయం ఉండాలి

: రాహుల్‌ గాంధీ
దీపావళి పండుగ సమయంలో పెరుగుతున్న ధరలు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయని, ప్రజల పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వానికి స్పందించే హృదయం ఉండాలని ఆకాంక్షిస్తున్నానని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.‘‘దీపావళి వచ్చింది. ద్రవ్యోల్బణం తారస్థాయిలో ఉంది. ఇది జోక్‌ కాదు. ప్రజల పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వానికి స్పందించే హృదయం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img