Friday, April 19, 2024
Friday, April 19, 2024

మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో నేడు కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ముందురోజు 14,623 కేసులు నమోదవగా, అమాంతం 8 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 26 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. కొత్తగా నమోదైన కేసుల్లో 11 వేల కేసులు కేరళలోనే ఉన్నాయి. కాగా, రోజువారీ కేసులు 30 వేల లోపు రికార్డవడం ఇది వరుసగా 27వ రోజు.తాజాగా 12,47,506 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 18,454 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,27,450కి చేరాయి. ఇందులో 1,78,831 కేసులు యాక్టివ్‌గా ఉండగా, కరోనా నుంచి 3,34,95,808 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరో 4,52,811 మంది బలయ్యారు. కాగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ వంద కోట్లు దాటింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img