Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో బెయిల్

మోడీపై పరువునష్టం దావా కేసులో రెండేళ్లు శిక్ష పడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రాహుల్ గాంధీ నేరుగా కోర్టులో హాజరయ్యారు. తనకు పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ సెషన్ కోర్టు న్యాయమూర్తిని అభ్యర్థించారు. అలాగే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండింటినీ విచారించిన కోర్టు రాహుల్ గాంధీకి తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసింది. అదేవిధంగా ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 13వతేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img