Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

వరుసగా రెండో రోజూ వెయ్యి లోపే కరోనా కొత్త కేసులు

దేశంలో వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 625 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,62,141కి చేరింది. ప్రస్తుతం దేశంలో 14021 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,17,611 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకు 5,30,509 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img