Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ విలీనానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ విలీనానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ విలీనానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. విలీనానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్‌ సెక్రటరీ సహా 8మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img