12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిచేంందుకు జాన్సన్ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. దీనికి సంబంధించి ఇవాళ దరఖాస్తు చేసుకున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటన చేసింది. తమ దరఖాస్తును ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపింది. కరోనా టీకా అందరికీ అందాలని, వీలైనంత త్వరగా చిన్నారులకు కూడా కొవిడ్ టీకా అందేలా చూడాలని తన ప్రకటనలో పేర్కొంది.