Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

హైకోర్టులో చంద్రబాబు, పి.నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్లు

టీడీపీ అధినేత చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు ఘటనలో ఏ1గా చంద్రబాబుపై కేసు నమోదయింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు వాదనలు జరగనున్నాయి. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి పి.నారాయణకు మెడికల్ గ్రౌండ్స్ మీద హైకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కూడా హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img