విశాలాంధ్ర- వత్సవాయి : మండల కేంద్రమైన వత్సవాయిలో శ్రీ రామ జగపతి దేవ సమేత శ్రీ వత్సవాయమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా ఉన్న ఊరి బోనాలను పురస్కరించుకొని అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వత్సవాయి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బొగ్గవరపు వెంకట రాజారావు ఆధ్వర్యంలో ఉదయం నుండి నిర్విరామంగా దర్శనానికి వచ్చే భక్తులకు పులిహోర, రవ్వ కేసరి, ప్రసాదం మరియు మినరల్ వాటర్ ను నిర్విరామంగా భక్తులకు అందజేశారు…. గత ఎన్నో సంవత్సరాలుగా వత్సవాయమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అల్పాహారం అందజేస్తూ ఆర్యవైశ్య ప్రముఖులు బొగ్గవరపు వెంకట రాజారావు అందరి మన్ననలు పొందుతున్నారని అనడంలోఅతిశయోక్తి లేదు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు దుగ్గి ఈశ్వరరావు తొండపు కిషోర్ కొత్త గోవిందరావు తొండపు బద్రి నారాయణ చెన్నా శ్రీను ఉమామహేశ్వరరావు బొగ్గవరపు చక్రవర్తి బుద్ధి శైలజ గుర్రం కృష్ణవేణి కొత్త ఆదిలక్ష్మి వాసవి క్లబ్ కమిటీ మధు హరిబాబు కూర్మాల జనార్దన్ రావు గార్లపాటి రవి కిరణ్ తదితరులు పాల్గొన్నా