Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కంచకోడూరులో ‘పొలం బడి’

విశాలాంధ్ర`గూడూరు : కంచకోడూరు గ్రామంలో దివ్య వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పొలం బడి కార్యక్రమం సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతులకు అగ్గి తెగులు, మెడ విరుపు తెగుళ్లు, ఇలా మొదలైన రకాలు అయినటువంటి తెగుళ్ళకు రైతులకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కంచకోడూరు వి ఏ ఏ ఎం. విజయ్‌ బాబు , నాగేశ్వరరావు, జి. సంపత్‌, ఎం టి సుమ , సోమేశ్వరమ్మ , మరియు పకృతి వ్యవసాయ సిబ్బంది ఈ పొలం బడి కార్యక్రమంలో పాల్గొని రైతులకు తగిన సూచనలను అందించడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img