Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు

విశాలాంధ్ర- గూడూరు : కృష్ణాజిల్లా ,గూడూరు మండల ప్రజా పరిషత్‌ ఆఫీస్‌ నందు మంగళవారం 2023-2024సంవత్సరానికి సంబంధించి ‘‘గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక ‘‘ పై శిక్షణా కార్యక్రమం 13- 16 తేదీ వరకు జరుగుచున్న సందర్బంగా మంగళవారం ఉదయం జ్యోతి ప్రజ్వలను వెలిగించి శిక్షణా తరగతులను ప్రారంభించిన జడ్పీటీసీ వేముల. సురేష్‌ రంగబాబు సదరు కార్యక్రమం లో పాల్గొన్న స్టేట్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ కారుమంచి. కామేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షులు గొరిపర్తి. రవికుమార్‌ ,మండల ఆర్‌ బి కె చైర్మన్‌ పర్ణం. మహాలక్ష్మయ్య నాయుడు (పెదబాబు ), వైస్‌ ఎంపీపీలు నేతల. కుటుంబరావు మరియు పిచ్చుక. గంగాధర్‌, ఎంపీడీఓ సుబ్బారావు , ఈ ఓ పి ఆర్‌ డి రాజావుల్లా , వివిధ గ్రామాల సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది ఇతర అధికారులు పాల్గొనడం జరిగినది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img