విశాలాంధ్ర`వత్సవాయి : మండలంలోని దబ్బాకు పల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని గ్రామంలో ఘనంగా నిర్వహించారు….. సీఎం చిత్రపటానికి 50 లీటర్ల పాలతో పాలాభిషేకం చేశారు…..తమ నేత జన్మదిన సందర్భంగా గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.. గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొట్టే సునీల్ సీఎం చిత్రపటానికి తిలకం దిద్దారు…. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ సోమ నవీన్, సునీల్, గోపి, నర్సింహారావు, రాముడు, బద్రి, రాజు, జహిర్, జడ్డు నరసింహారావు, చందు, నిమ్మకాయల చందు, గౌస్, కిట్టు, కాటంరాజు, సైదులు, తాళ్లూరి గోపి తదితరులు భారీస్థాయిలో పాల్గొన్నారు….