Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

విధి నిర్వహణలో అద్భుతమైన పనితీరు ప్రదర్శించిన అధికారులు

విశాలాంధ్ర – మైలవరం : సాధారణంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వహిస్తూ ఉంటారు, కానీ కొంతమంది అధికారిని, అధికారులు మాత్రం విధి నిర్వహణలో తమదైన వ్యక్తిగత శైలిని కనబరుస్తూ వారి పై అధికారుల మన్ననలను పొందుతారు, అట్టి కోవకు చెందిన వారే మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండల కేంద్రమైన జి.కొండూరు పోలీస్ స్టేషన్ ఎస్సై రాజనాల ధర్మరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ అలాగే ఏఎస్ఐ టి. అప్పారావు అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారిణి డాక్టర్ కళ్యాణి, డోమ ప్రాజెక్ట్ డైరెక్టర్ అధికారి సునీత, విలేజి రెవెన్యూ అసిస్టెంట్ గొడవర్తి మునియ్య లకు 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు, విశాల్ గుని ఐపీఎస్ అలాగే జాయింట్ కలెక్టర్ లచే అద్భుత ప్రతిభా ప్రదర్శించిన ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img