Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఐజేయూ అద్యక్షులు శ్రీ కె.శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ

విశాలాంధ్ర -మైలవరం: విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏపీ యూ ద్వెబ్ల్యూ జె రాష్ట్ర డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై ఐజేయూ అద్యక్షులు శ్రీ కె.శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా డైరీని అందుకున్న ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి కృష్ణాజిల్లా అద్యక్షులు, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ యు.వెంకట్రావు

బుధవారం నాడు ఘనంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో యూనియన్ రాష్ట్ర డైరీ ఆవిష్కరణ
ముఖ్య అతిథిగా హాజరైన ఐజేయూ అద్యక్షులు శ్రీ శ్రీనివాసరెడ్డి, ఆత్మీయ అతిథిగా హాజరైన ఐజేయూ ఉపాధ్యక్షులు శ్రీ అంబటి ఆంజనేయులు
సభాద్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చందూ జనార్ధన్
జర్నలిస్టుల సమస్యలపై ప్రసంగించిన హేమాహేమీలు
కార్యక్రమంలో పాల్గొన్న ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ,సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి ,ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ ప్రెసిడెంట్ చావా రవి,కార్యదర్శి కొండా రాజేశ్వరరావు,విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చలపతి రావు,కార్యదర్శి వసంత్ తదితర కామ్రేడ్ పెద్దలు,మిత్రులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img