Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రామనాథం మరణం పార్టీకి తీరని లోటు

బొల్లా రామకృష్ణ

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి :గోపినేనిపాలెం గ్రామంలో కామినేని రామనాధం మరణించిన విషయం తెలుసుకొని వారి గృహానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రివర్యులు విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురాం మరియు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ…. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ ఎప్పటికీ వారి కుటుంబానికి అండదండగా ఉంటుందని… పార్టీ కొరకు వారు చేసిన సేవలు ఎనలేని కొనియాడారు….
ఈ కార్యక్రమంలో కొఠారి ప్రసాద్ కామినేని కిషోర్ గింజుపల్లి వీరబాబు కాకాని కోటేశ్వర రావు కామినేని భాస్కర్ రావు కామినేని భూపాల్ రావు చిట్టూరి నరసింహారావు రావూరి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img