Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

చౌడేశ్వరి దేవికి బంగారు హారం అందజేసిన బైరెడ్డి

నందికొట్కూరు`విశాలాంధ్ర : నందవరంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని మంగళవారం బిజెపి రాష్ట్ర నాయకులు నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరి దేవి అమ్మవారికి సుమారు రూ 1.50 లక్షలు విలువ గల బంగారు ఏకముఖి రుద్రాక్ష కలిగిన బంగారు గొలుసును ఆలయ వేద పండితులు, అర్చకులకు అందజేశారు. వేద పండితులు వారిని సత్కరించడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img