Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రజా సమస్యలు పట్టని జగన్‌ ప్రభుత్వం మనకు ఇదేం ఖర్మ

విశాలాంధ్ర `శెట్టూరు : శెట్టూరు మండల పరిధిలో చెర్లోపల్లి గ్రామంలో బుధవారం ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని మండల టీడీపీ కన్వీనర్‌ టీ ఆర్‌ తిప్పేస్వామి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రామరాజు, ప్రధాన కార్యదర్శి అదిశేషు, కార్యక్రమం నిర్వహించి వైసిపి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం నవరత్నలు అని చెప్పి. నవ మోసాలు చేస్తున్నారు ప్రజలకు తెలియజేశారు రాబోయే ఎన్నికలు మనమంతా కలిసికట్టుగా పోరాడి టిడిపి పార్టీని అధికారం వస్తే రాష్ట్రాలు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని తెలిపారు. కార్యక్రములో ఇమ్రాన్‌ ఖాన్‌, సీనియర్‌ నాయకులు రాజశేఖర్‌, ముచర్లపల్లి చిత్తప్ప, చెర్లోపల్లి ధనుంజయ,లింగప్ప, బాబు. కుమార్‌. రమేష్‌. రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img