Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మా నమ్మకం నువ్వే ..జగనన్న కార్యక్రమాన్ని ప్రారంభించిన కోడుమూరు ఎమ్మెల్యే

కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వారి స్వగృహం లో కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని జీజూ కన్వీనర్ లతో సమావేశం నిర్వహించి వారికి స్టికర్స్ ను కిట్లను పంపిణీ చేశారు. జగనన్న ఆశయాల కోసం వచ్చే ఎన్నికల్లో ఆయనను సీఎం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.కార్యక్రమంలో కర్నూల్ జడ్పిటిసి ప్రసన్నకుమార్, బెలగల్ మండల జెడ్పీటీసీ సంధ్య గిరిజొన్,కర్నూల్ మండల వైస్ ఎంపీపీ నెహెమ్యా,కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ భీమేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ డైరెక్టర్ మా భాష, జీజూ కన్వీనర్లు సత్యం రెడ్డి, ఎల్ వెంకటేశ్వర్లు, మహేశ్వర్ రెడ్డి, తులసి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కర్నూల్ జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి,పెద్ద మనోహర్ రెడ్డి ,ఆదాము, సంపత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img