Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ముందు ధ్వజస్థంభ ప్రతిష్ట చేసి 41 రోజులను పురస్కరించుకొని శుక్రవారం ఆదోని గంగాభవాని ఆలయ అర్చకులచే గ్రామ సర్పంచ్ పల్లవి, నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి జలాభిషేకము, ఆకుపూజ, కుంకుమార్చన, బిల్వార్చన, పంచామృతాభిషేకం వంటి పూజలు నిర్వహించారు. అలాగే కొత్తగా ప్రతిష్టించిన స్వామివారి ధ్వజస్థంభానికి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img