Monday, March 27, 2023
Monday, March 27, 2023

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌.. 13.23 శాతం ఓట్లు నమోదు

త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ స్టేషన్ల వద్ద బారులుతీరారు. సీఎం మాణిక్‌ సాహా అగర్తలాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన బొర్డోవాలి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. కాగా, ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం ఓట్లు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img