రాకేష్ తికాయిత్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనుండటంతో ఇక తాము పార్లమెంటు ముందు నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయిత్ రాకేష్ తికాయిత్ తెలిపారు.రోజుకు 200 మంది చొప్పున ఢల్లీికి వెళ్లి ఈ నెల 22న పార్లమెంట్ బయట ఆందోళనకు దిగుతామని ఆయన స్పష్టంచేశారు. తాము నెలల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధకరమని, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతుందని చెప్పారు.