Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఆఫీసులో మొబైల్‌ ఫోన్‌ వాడొద్దు

మద్రాస్‌ హైకోర్టు
చెన్నై: మద్రాస్‌ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు వేళల్లో తమ వ్యక్తిగత విషయాల కోసం మొబైల్‌ ఫోన్‌ వాడరాదని మద్రాస్‌ హైకోర్టు జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణియం తీర్పు చెప్పారు. ఈ దిశగా నియమావళిని రూపొందించాలని ఆయన తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనలను పాటించని ఉద్యోగులపైన చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img