Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇండిగో విమానంకు తప్పిన ముప్పు.. ప్రయాణీకులు సేఫ్‌..

గోవాలో ఇండిగో విమానంకు ముప్పు తప్పింది. 180మంది ప్రయాణీకులతో ఇండిగో ఫ్లైట్‌ హైదరాబాద్‌ నుండి గోవా వెళ్లింది. ల్యాండిరగ్‌ సమయంలో రన్‌ వే పైకి మరో విమానం దూసుకొచ్చింది. రనే పై ల్యాండైన 15సెకన్లకు మళ్లీ ఇండిగో విమానం టేకాఫ్‌ అయ్యింది. దీంతో ఇండిగో విమానం గాల్లో 20 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. ఏటీసీ నుంచి క్లియరెన్స్‌ రావడంతో విమానం సేఫ్‌ గా గోవాలో ల్యాండ్‌ అయ్యింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img