Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఈ నెల 31 నుంచి నవోదయ స్కూళ్లు పున:ప్రారంభం!

ఈ నెల 31వ తేదీ నుంచి జవహర్‌ నవోదయ విద్యాలయాలు(జేఎన్వీ) తెరుచుకోనున్నాయి. ఈనెల 31వ తేదీ నుంచి జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో తరగతులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో నవోదయాల్లో తరగతుల నిర్వహణ ఉంటుందని కేంద్రం పేర్కొంది. ప్రతి విద్యాలయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర విద్యామంత్రిత్వశాఖ ఆయా కేంద్రీయ విద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈనెల 31 నుంచి ఉన్నత తరగతులకు స్కూళ్లు తెరవడంతో పాటు ఆఫ్‌లైన్‌ క్లాసులను కూడా నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img