Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు కరోనా

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు బయటపడటంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. . ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జైశంకర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడిరచారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా, దేశంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img