Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కొత్త సాగు చట్టాలపై రాజ్యసభలో రగడ

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగుచట్టాలను ఉపసంహరించుకోవాలంటూ రాజ్యసభలో విపక్ష ఎంపీలు నిరసన ప్రారంభించారు.సభ నిర్వహించకుండా ప్రభుత్వానికి, వ్య్రతిరేకంగా నినాదాలు చేశారు.వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచే సాగు చట్టాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్ష నేతలు నిర్ణయించారు. అనుకున్నట్లే సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి కొత్త సాగుచట్టాలను ఉపసంహరించుకోవాలంటూ నిరసన చేపడుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img