దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే లేఖ రాశారు. దిల్లీలో మద్యం షాపులు బంద్ చేయాలని హజారే లేఖలో తెలిపారు. కేజ్రీవాల్ సీఎం అయిన తర్వాత లోక్ పాల్, లోకాయుక్తను మరిచిపోయారన్నారు.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే లేఖ రాశారు. దిల్లీలో మద్యం షాపులు బంద్ చేయాలని హజారే లేఖలో తెలిపారు. కేజ్రీవాల్ సీఎం అయిన తర్వాత లోక్ పాల్, లోకాయుక్తను మరిచిపోయారన్నారు.