Friday, April 19, 2024
Friday, April 19, 2024

నర్మదా నదిలో పడిన బస్సు.. 12 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో బోల్తాపడిరది. ఈ ఘటనలో ఘటనలో 12 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్‌ రాజధాని ఇండోర్‌ నుంచి మహారాష్ట్రలోని పుణె వెళ్తున్న ఓ బస్సు..వంతెన మీద నుంచి నర్మదా నదిలో పడిరది. ధార్‌ జిల్లా ఖాల్‌ ఘాట్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో 12 మంది మృతి చెందగా మరో 15 మందిని కాపాడినట్లు రాష్ట్ర మంత్రి నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. గల్లంతైన మిగతావారి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img