Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఈరోజు ట్రేడిరగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 460 పాయింట్లు నష్టపోయి 57,060కి పడిపోయింది. నిఫ్టీ 142 పాయింట్లు కోల్పోయి 17,102కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.42వద్ద కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img