Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పసిడి కొనుగోలుదారులకు శుభవార్త..

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. తులం బంగారం ధరపై రూ.160 నుంచి రూ.180 వరకూ తగ్గగా వెండి ధర కిలోపై రూ.300 వరకూ పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది.హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,500గా ఉండగా విజయవాడలో కిలో వెండి ధర రూ.63,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.63,500గా ఉండగా ,కేరళలో కిలో వెండి ధర రూ.63.,500గా ఉంది. ఢల్లీిలో కిలో వెండి ధర రూ.58,000గా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img