Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ప్రభుత్వ ఒత్తిడి వల్లే ట్విట్టర్‌ ఇలా చేస్తోంది : కాంగ్రెస్‌

తమ అధికారిక అకౌంట్‌ను ట్విట్టర్‌ బ్లాక్‌ చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రభుత్వ ఒత్తిడి వల్లే ట్విటర్‌ ఇలా చేస్తోందని పేర్కొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వేల మంది మా లీడర్లు, కార్యకర్తల అకౌంట్లను ట్విటర్‌ బ్లాక్‌ చేసింది. ఇలా చేయడం ద్వారా ట్విటర్‌ లేదా ప్రభుత్వం మాపై ఒత్తిడి తీసుకురాలేరు అని ఏఐసీసీ సోషల్‌ మీడియా హెడ్‌ రోహన్‌ గుప్తా చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img