Friday, April 19, 2024
Friday, April 19, 2024

మధ్యాహ్న భోజనంలో బల్లి..80 మంది విద్యార్థులకు అస్వస్థత

కర్ణాటక రాష్ట్రంలోని హావేరి జిల్లాలో వెంకటాపురం తండా గ్రామ ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో బల్లి కలిసిన భోజనం తిన్న 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని రాణిబెన్నూర్‌ పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే మధ్యాహ్న భోజనంలో బల్లి పడిరదని,ఈ ఘటనపై దర్యాప్తు జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశించారు.చికిత్స అనంతరం చిన్నారులు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు పాఠశాల అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img