Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ రూ.కోటి జరిమానా

జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ప్రభుత్వానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి జరిమానా విధించింది. జ్యోతిర్లింగ ప్రదేశం త్రయంబకేశ్వర్‌లో మున్సిపల్‌ వ్యర్ధాలను నదిలో కలవకుండా చూడాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్థానిక ప్రభుత్వం విస్మరించింది. మున్సిపల్‌ వ్యర్ధాలను నదిలో కలవకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. దీంతో గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ప్రభుత్వానికి కోటి జరిమానా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img