Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాజస్థాన్‌లో భూప్రకపంనలు

రాజస్తాన్‌లోని జోథ్‌పూర్‌లో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై 4.0 తీవ్రతతో ఉదయం 11.30గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయని భూకంప పరిశోధన సంస్థ (ఐఎస్‌ఆర్‌) తెలిపింది.జోధ్‌పూర్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 106 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది.అయితే, ఇప్పటి వరకు నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img