Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రాష్ట్రాలకు 57.88 కోట్ల టీకా డోసులు : కేంద్రం

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు మొత్తం 57.88 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. త్వరలో మరో 18,62,530 డోసులు రాష్ట్రాలకు చేరుకోనున్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.కాగా, వృథాగా పోయిన వాటితో కలిపి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 55,11,64,635 వ్యాక్సిన్‌ డోసులను వినియోగించినట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img