Friday, April 19, 2024
Friday, April 19, 2024

రైతు కుమారుడిని పెళ్లి చేసుకుంటే.. రూ.2ల‌క్ష‌ల న‌జ‌రానా..

రైతుల కొడుకుల‌ను పెళ్లి చేసుకుంటే.. రూ.2ల‌క్ష‌ల న‌జ‌రానా ఇవ్వాల‌ని జేడీ(ఎస్‌) నేత‌, మాజీ సీఎం హెచ్‌డీ కుమార‌స్వామి స్ప‌ష్టం చేశారు. క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకోవ‌డంతో ఓట్ల వేట‌లో నేత‌లు హామీలు గుప్పిస్తున్నారు. ఆ హామీల్లో రైతుల కొడుకుల‌ను పెండ్లి చేసుకునే మ‌హిళ‌ల‌కు త‌మ పార్టీ రూ.2 ల‌క్ష‌లు అంద‌జేస్తుంద‌ని జేడీ(ఎస్‌) నేత‌, మాజీ సీఎం హెచ్‌డీ కుమార‌స్వామి స్ప‌ష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img