Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వీలఛైైర్‌లో పార్లమెంట్‌ సమావేశాలకి హాజరైన ఎంపీ శశిథరూర్‌

పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా తన పీఎల సహాయంతో లోక్‌ సభలో ప్రత్యేకద్వారం నుండి లోపలికి ప్రవేశించారు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌. ఇటీవల పార్లమెంటు భవనంలో మెట్లు దిగుతూ జారిపడ్డారు శశిథరూర్‌. దాంతో ఆయన కాలు బెణికింది. వైద్యుల సలహాపై కొన్నిరోజులు ఇంటికే పరిమితం అయ్యారు. పార్లమెంట్‌ లోకి వీలఛైైర్‌తో రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉందని, అది డోర్‌ నెం.9 అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img