డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్
కరోనా వైరస్ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు కలిపి సునామీలా కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదైన కొవిడ్ -19 కేసుల సంఖ్య గత వారంతో పోలిస్తే 11 శాతం పెరిగిందని తెలిపారు.