Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సెల్ఫీ వీడియో పెట్టి అద‌శ్య‌మైన.. దంప‌తుల మృత‌దేహాలు ల‌భ్యం

సెల్ఫీ వీడియో పెట్టి అదృశ్య‌మైన దంపతుల మృత‌దేహాలు లభ్యమయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లి ఏలేరు కాలువ‌లో వ‌ర‌ప్ర‌సాద్ దంప‌తుల మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. ఆర్థిక ఇబ్బందుల‌తో దంప‌తులు సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి అదృశ్య‌మ‌య్యారు. రాజుపాలెం రైల్వే గేటు స‌మీపంలో ఏలేరు కాలువ‌లో మృత‌దేహాలు గుర్తించారు. బైక్ ల‌భించిన రెండు కిలోమీట‌ర్ల దూరంలో మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img