Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమైండ్ లో ఉన్న టిడిపి నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి సోమిరెడ్డి

విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న వెంకటాచలం టీడీపీ నాయకులు యనమల రాజేంద్ర తదితరులను పరామర్శించిన పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిమొదట జైలు ఆవరణలో వారి కుటుంబసభ్యులను పలకరించి ధైర్యం చెప్పిన సోమిరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ప్రజాపాలనను గాలికొదిలి అక్రమ కేసులతో టీడీపీ నాయకులను జైళ్లకు పంపి కక్షసాధించడమే పనిగా పెట్టుకున్నారు యనమల రాజేంద్ర తదితరులపై వైసీపీ నేతలే దాడి చేసి తిరిగి బాధితులపైనే హత్యాయత్నం కేసులు బనాయించారు మొన్న జంగాలపల్లిలోనూ గుమ్మడిరాజగోపాల్,రామయ్య ఇళ్లపైకి వచ్చి దాడిచేసితిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు బ్రిటిష్ పాలనలోనూ ఇంత దారుణమైన పరిస్థితులు లేవుఅరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. ప్రజలు త్వరలోనే జగన్మోహన్ రెడ్డి నీ ఇంటికి సగం సాగరం పేరు రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సోమిరెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img