Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైఎస్సార్‌సీపీ నెల్లూరుజిల్లా పరిశీలకులు

విశాలాంధ్రబ్యూరో`నెల్లూరు : నెల్లూరుజిల్లా వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులుగా గతంలో నియమించిన పేర్లను పూర్తిగా మార్పులు చేసిసామాజిక సమీకరణలు,సమతుల్యతలుపాటిస్తూ.నూతనజాబితా
కావలి-కదిరిబాబురావు,
నెల్లూరుసిటీ-ఎల్లసిరిగోపాల్‌రెడ్డి,
నెల్లూరురూరల్‌-కుప్పంప్రసాద్‌,
కోవూరు- దువ్వూరుబాలచంద్రారెడ్డి.
సర్వేపల్లి-కోడూరుకల్పలతరెడ్డి.
ఆత్మకూరు-గురుమోహన్‌.
ఉదయగిరి-కొడవలూరుధనుంజయరెడ్డి కందుకూరు-కనకరావు
లనునియమిస్తూనట్లుగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img